110 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన

byసూర్య | Tue, Aug 16, 2022, 04:30 PM

స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా పెద్ద అడిచర్లపల్లి మండలకేంద్రంలో నిర్వహించిన సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సందర్భంగా శ్రీ సాయి కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు 110 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి అయినా సందర్బంగా వేడుకలు పెద్ద ఎత్తున చెయ్యాలి అని  తెలంగాణ ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్  ఆదేశం మేరకు మంగళవారం నాడు ఎక్కడ వారు అక్కడే ఉద్యయం 11:30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలి అని తెలిపారు.  

Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM