'మోడీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ వక్రీకరిస్తోంది'

byసూర్య | Tue, Aug 16, 2022, 05:03 PM

ఉచిత సంక్షేమ పథకాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ వక్రీకరిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పేదలకు మేలు జరగాలనేదే మోడీ వ్యాఖ్యల ఉద్దేశమన్నారు. తెలంగాణలో నిజాం రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. పాదయాత్రకు ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు.

Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM