విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 300 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

byసూర్య | Thu, Aug 11, 2022, 10:50 AM

ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మండల కేంద్రంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో విద్యార్థులతో శివాజీ చౌక్ నుండి ప్రారంభించి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏసిపి వెంకటేశ్వర్లు, సిఐ నరహరి, ఎస్సైరాజారెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

వెల్డింగ్ వర్కర్ అద్భుత ఆవిష్కరణ.. ఎలక్ట్రిక్ ట్రాలీ తయారీ Sat, May 04, 2024, 07:46 PM
వరంగల్‌లో రూ. 5 కోట్ల మోసం.. తెరపైకి దావూద్‌ ఇబ్రహీం, చోటా షకీల్‌ పేర్లు Sat, May 04, 2024, 07:42 PM
ప్రతిసారీ మా ఫొటోలే ఎందుకు మిస్సవుతున్నాయి.. గద్వాల విజయలక్ష్మి వాట్సాప్ చాట్ వైరల్ Sat, May 04, 2024, 07:36 PM
కనిష్ఠ వేతనం రూ.32 వేలు.. గరిష్ఠ వేతనం 2.95 లక్షలు.. టీజీవో ఉద్యోగుల డిమాండ్ Sat, May 04, 2024, 07:32 PM
పాలిటిక్స్‌లోసీఎం రేవంత్‌ నాకంటే ప్రొఫెషనల్‌..బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి Sat, May 04, 2024, 07:25 PM