జీవన్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

byసూర్య | Thu, Aug 11, 2022, 10:49 AM

ఇటీవల హత్యా ప్రయత్నానానికి గురైన పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించారు. జీవన్ రెడ్డి బుధవారం ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ జీవన్ రెడ్డి తో ప్రత్యేకంగా మాట్లాడి హత్యాయత్నం ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటన నేపధ్యంలో మనో నిబ్బరం కోల్పోవద్దని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తనను పరామర్శించి ధైర్యం చెప్పిన కేసీఆర్ కు జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM