ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

byసూర్య | Mon, Aug 08, 2022, 05:01 PM

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు కు ఏరియా ఆస్పత్రి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యేకు వైద్యులు సూచించారు.


Latest News
 

ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే సమావేశం Tue, May 07, 2024, 12:28 PM
కాంగ్రెస్ పార్టీలో శివమ్మా కాలనీ వాసుల చేరిక Tue, May 07, 2024, 12:06 PM
కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే : రాగిడి లక్ష్మారెడ్డి Tue, May 07, 2024, 12:06 PM
మల్లు రవి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: చిన్నారెడ్డి Tue, May 07, 2024, 12:05 PM
నర్వలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎన్నికల ప్రచారం Tue, May 07, 2024, 12:04 PM