byసూర్య | Tue, May 07, 2024, 12:04 PM
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని మండలం కుమార్ లింగంపల్లి గ్రామం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, నర్వ మండల అధ్యక్షులు చెన్నయ్య సాగర్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.