మల్లు రవి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: చిన్నారెడ్డి

byసూర్య | Tue, May 07, 2024, 12:05 PM

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మంగళవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్ పల్లిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అదే విదంగా పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM