byసూర్య | Tue, May 07, 2024, 12:05 PM
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మంగళవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్ పల్లిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అదే విదంగా పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.