కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే : రాగిడి లక్ష్మారెడ్డి

byసూర్య | Tue, May 07, 2024, 12:06 PM

మల్కాజిగిరి పార్లమెంట్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గౌడ్ పాల్గొనడం జరిగింది. సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీలందరూ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కాంగ్రెస్, బిజెపి పార్టీలు ముస్లింలను ఓట్ల కోసం వాడుకున్నారని బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముస్లిం మైనార్టీ సోదరులకు అండగా ఉందని తెలిపారు. కాంగ్రెస్,బిజెపి పార్టీలు మల్కాజిగిరి కి ఏమీ చేయలేదు, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే అని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి,నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు,,,ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్ Sun, May 19, 2024, 07:34 PM