byసూర్య | Tue, May 07, 2024, 12:06 PM
కూకట్ పల్లి నియోజకవర్గం124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మా కాలనీ కి చెందిన 100 మంది కాలనీ వాసులు సోమవారం కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో అత్యధికంగా కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.