హుజూరాబాద్‌లో ఉద్రిక్తత పరిస్థితి

byసూర్య | Fri, Aug 05, 2022, 12:37 PM

హుజురాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హుజురాబాద్ అభివృద్ది పై చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు. 


దీంతో అంబేద్కర్ చౌరస్తాకు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒకరి పై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. చెప్పులు విసురుకున్నారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM