కారును ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే సాయన్న

byసూర్య | Thu, Jul 07, 2022, 10:12 AM

కంటోన్మెంట్ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాహనాలు రూపొందిస్తూ. సుజుకి సంస్థ తన పేరును సుస్థిరం చేసుకుం దని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కంటోన్మెంట బాలంరాయిలోని ఆర్కేఎస్ మోటార్స్లో సుజుకి నూతన బ్రీజా జాగృతిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో బ్రీజా బిజినెస్ హెడ్ పి. ఎస్ కిరణ్, ఏజీఎం విజయ్ కుమార్, టీఆర్ఎస్ నేతలు టీఎన్ శ్రీనివాస్ నివేదిత, సదానంద్ గౌడ్, పనస సంతోష్ తేజ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నామా పర్యటనను విజయవంతం చేయండి: జడ్పీ చైర్మన్ Sat, May 04, 2024, 12:17 PM
ఆత్మకూర్ లో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం Sat, May 04, 2024, 12:08 PM
బీఅర్ఎస్ నుండి కాంగ్రెసులో చేరికలు Sat, May 04, 2024, 11:46 AM
జోరుగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం Sat, May 04, 2024, 11:46 AM
పోచమ్మ బస్తిలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం Sat, May 04, 2024, 11:45 AM