రైతు వేదిక భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

byసూర్య | Thu, Jul 07, 2022, 10:15 AM

కల్వకుర్తి నియోజకవర్గం మాడగుల మండల పరిధిలోని నాగిళ్ళ కొలుకులపల్లి బ్రాహ్మణపల్లి ఇర్విన్ గ్రామాలలో బుధవారం మధ్యాహ్నం రైతు వేదిక భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎమ్మెల్సీ వాణి దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో రైతు వేదిక భవనాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ పద్మా రెడ్డి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ గిరి యాదవ్ డైరెక్టర్ నిరంజన్ సుభాష్ రమేష్ రైతు అధ్యక్షులు రవితేజ రాజు గౌడ్ ధర్మారెడ్డి చంద్రయ్య గౌడ్ జార్జి రెడ్డి మాజీ ఎంపీపీలు జైపాల్ నాయక్ లక్ష్మమ్మ యాదయ్య గౌడ్ పిఎసి చైర్మన్ తిరుమలరెడ్డి డైరెక్టర్ రాజవర్దన్ రెడ్డి సర్పంచులు రమేష్ రెడ్డి పుష్పలత జంగయ్య గౌడ్ కృష్ణ రెడ్డి బాల్ రెడ్డి శ్రీనివాస్ నిరంజన్ అనురాధ యాదయ్య వెంకటయ్య ఎంపీటీసీలు జైపాల్ రెడ్డి కిషన్ రెడ్డి ఆరోగ్య రెడ్డి బ్రహ్మం తిరుపతమ్మ వెంకటయ్య గౌడ్ నారమ్మ బాలరాజ్ గౌడ్ టిఆర్ఎస్ నాయకులు లాలయ్య గౌడ్ బక్కయ్య గోపాల్ అంజయ్య వరుణ్ చలమంద మహేష్ శివరాజ్ తిరుపతి గిరి శ్రీనివాస్ విష్ణు వెంకటయ్య యాదవ్ చెన్నయ్య మల్లేష్ గోవర్దన్ అల్లాజి తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ Sat, May 18, 2024, 12:33 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి Sat, May 18, 2024, 12:32 PM
అకాల వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి Sat, May 18, 2024, 12:29 PM
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM