బస్సు ప్రమాదంలో పలువురికి గాయాలు

byసూర్య | Mon, Jul 04, 2022, 08:30 AM

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్టం రాజోలు నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఎస్ కే ఎస్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.


వీరిని వెంటనే పోలీసులు స్థానిక కామిని ఆసుపత్రికి తమ పోలీస్ వాహనంలో తరలించారు. వర్షం కురుస్తున్నడంతో రోడ్డు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM