ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

byసూర్య | Tue, Jun 21, 2022, 09:30 AM

అంతర్జాతీయ 8వ యోగా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్ లో ఆయూష్ శాఖ మరియు పతంజలి యోగ సమితి సంయుక్త నిర్వహణలో యోగాసానాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగాను అలవర్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాలాజీ తహశీల్దార్ స్వామి టీఎస్‌పీఎస్‌సీ సభ్యులు ఆర్. సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పట్లోళ్ల నరహరి రెడ్డి, కూన వేణుగోపాల కృష్ణ, బీజేపీ నాయకులు రాజేశ్వర్ రావు, దేశ్‌పాండే డీఎంఎచ్ఓ డాక్టర్ గాయత్రీదేవి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బాలయ్య డాక్టర్ సంగారెడ్డి, డాక్టర్ రాజుగౌడ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు నక్క నాగరాజు గౌడ్, మరియు ఆయూష్ డాక్టర్ లు సిబ్బంది పెద్ద సంఖ్యలో యోగా అభిమానులు పాల్గొన్నారు.


Latest News
 

రైతు బంధు పంపిణీ నిలిపివేత.. బ్యాంక్ ఖాతాల్లో పడతాయనుకుంటే ట్విస్టు Tue, May 07, 2024, 08:24 PM
ప్రజ్వల్‌ రేవణ్ణను దేశం దాటించి.. నన్ను అరెస్ట్ చేయడం చాలా అన్యాయం: కల్వకుంట్ల కవిత Tue, May 07, 2024, 08:19 PM
హైదరాబాద్‌‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ Tue, May 07, 2024, 08:16 PM
ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ రోడ్ షో.. వియ్యంకుడి తరపున ప్రచారం.. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్ Tue, May 07, 2024, 08:13 PM
బాబుతో సహా వివాహిత అదృశ్యం Tue, May 07, 2024, 05:16 PM