హనీట్రాప్ కేసులో వెలుగులోకి కీలకాంశాలు
byసూర్య |
Tue, Jun 21, 2022, 09:27 AM
పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ నటాషా హనీ ట్రాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. హైదరాబాద్ డీఆర్డీఎల్ ఉద్యోగి మల్లికార్జున రెడ్డి ఆమెకు సబ్మెరైన్ల నుంచి మిస్సైల్స్ పంపే సమాచారాన్ని అతడిచ్చినట్లు తెలుస్తోంది. 2019 నుంచి 2021 వరకు రెండేళ్లు కీలక సమాచారం ఆమె తెలుసుకుంది. మల్లికార్జున రెడ్డి ఎన్నిసార్లు ఫొటో అడిగినా ఆమె పంపలేదు. చాటింగ్తోనే వ్యవహారం చక్కబెట్టేసింది. ఇప్పటికే అరెస్టైన మల్లికార్జున రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
Latest News