byసూర్య | Thu, May 19, 2022, 11:50 PM
హైదరాబాదీ యువ బాక్సర్ నిఖిత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచింది. గురువారం రాత్రి ముగిసిన ఫైనల్ మ్యాచ్లో నిఖిత్ విజయం సాధించింది. థాయిలాండ్కు చెందిన జిత్పాంగ్ను ఓడించి నికిత్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచింది.ఫైనల్ మ్యాచ్లో గెలిచిన నిఖిత్ 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా చరిత్ర సృష్టించింది.