నేడు లక్కారం గ్రామం లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

byసూర్య | Fri, May 20, 2022, 09:04 AM

చౌటుప్పల్ మండలం లోని లక్కారం గ్రామం లో జనాసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కొంగరి సైదులు మరణించడం జరిగింది. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపేందుకు గురువారం జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ లక్కారం గ్రామం లో పర్యటించనున్నరు. అదే విధంగా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసీన పార్టీ క్రియాశీల కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొననున్నారు.


Latest News
 

కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM
కలెక్టర్, జిల్లా అధికారులతో సీఎస్ సమీక్ష Sat, May 18, 2024, 10:59 AM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 10:51 AM
బోరంచలో హనుమాన్ చాలీసా కార్యక్రమం Sat, May 18, 2024, 10:46 AM