byసూర్య | Fri, May 20, 2022, 09:04 AM
చౌటుప్పల్ మండలం లోని లక్కారం గ్రామం లో జనాసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కొంగరి సైదులు మరణించడం జరిగింది. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపేందుకు గురువారం జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ లక్కారం గ్రామం లో పర్యటించనున్నరు. అదే విధంగా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసీన పార్టీ క్రియాశీల కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొననున్నారు.