రేపు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ సంతోష్ కుమార్

byసూర్య | Sun, Oct 24, 2021, 11:02 AM

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో రేపు జరగబోయే టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరి ఏర్పాట్లను ఎంపీ సంతోష్ కుమార్ పరిశీలించారు. ఎంపీ సంతోష్ కుమార్ వెంట ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర సీనియర్ టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 20 సంవత్సరాల టీఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానం గర్వించదగిన క్షణాలు అని ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.


Latest News
 

వెల్డింగ్ వర్కర్ అద్భుత ఆవిష్కరణ.. ఎలక్ట్రిక్ ట్రాలీ తయారీ Sat, May 04, 2024, 07:46 PM
వరంగల్‌లో రూ. 5 కోట్ల మోసం.. తెరపైకి దావూద్‌ ఇబ్రహీం, చోటా షకీల్‌ పేర్లు Sat, May 04, 2024, 07:42 PM
ప్రతిసారీ మా ఫొటోలే ఎందుకు మిస్సవుతున్నాయి.. గద్వాల విజయలక్ష్మి వాట్సాప్ చాట్ వైరల్ Sat, May 04, 2024, 07:36 PM
కనిష్ఠ వేతనం రూ.32 వేలు.. గరిష్ఠ వేతనం 2.95 లక్షలు.. టీజీవో ఉద్యోగుల డిమాండ్ Sat, May 04, 2024, 07:32 PM
పాలిటిక్స్‌లోసీఎం రేవంత్‌ నాకంటే ప్రొఫెషనల్‌..బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి Sat, May 04, 2024, 07:25 PM