నిర్మల్ జిల్లా లో కల్తీ పాల కలకలం

byసూర్య | Sun, Oct 24, 2021, 11:56 AM

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ మండల కేంద్రంలో జోరుగా కల్తీ పాల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. కల్తీ పాలు తాగడంతో వాంతులు, విరేచనాలకు గురయ్యారు వినియోగదారులు. దీంతో కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖానాపూర్‌లో పాల వ్యాపారి దగ్గర సుదర్శన్ అనే వ్యక్తి పాలు తీసుకున్నాడు. పాలను తీసుకొని టీ చేసుకొని త్రాగగా కొద్ది సేపటికే వాంతులు, విరేచనాలు కావడంతో పాలను పరీక్షించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM