ఓయూలో డ్రగ్స్ పై అవగాహన

byసూర్య | Sun, Oct 24, 2021, 10:54 AM

హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ పై అవగాహన నడక నిర్వహించారు. 'స్వచ్ఛ హైదరాబాద్-గంజాయి రహిత హైదరాబాద్‌` లో భాగంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదక ద్రవ్యాల అవగాహన వాక్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్, ఓయూ వీసీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

భారీ వర్షానికి తడిసిన ధాన్యం Sat, May 18, 2024, 05:25 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో రమేష్ రాథోడ్ Sat, May 18, 2024, 05:23 PM
రామకృష్ణను పరామర్శించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి Sat, May 18, 2024, 05:21 PM
పిట్లంలో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి వేడుకలు Sat, May 18, 2024, 05:20 PM
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గన అవిశ్వాసం Sat, May 18, 2024, 05:18 PM