ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

byసూర్య | Fri, Apr 09, 2021, 02:06 PM

ఉరేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి తిప్పర్తి మండలంలో చోటు చేసికుంది... తిప్పర్తి మండలం గడి కొండారం గ్రామానికి చెందిన నాంపల్లి వెంకన్న కుమారుడు మహేష్ (20) మద్యం దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహేష్ చీరతో ఉరేసుకున్నాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించే సరికి మృతిచెందాడు. సమచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, మహేష్ ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని తెలిసింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

కవితే సూత్రధారి, పాత్రధారి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్ Fri, May 10, 2024, 10:33 PM
అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన 'వండర్‌లా'.. ఆ 3 రోజులపాటు వాళ్లందరికీ డిస్కౌంట్ Fri, May 10, 2024, 09:08 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివే Fri, May 10, 2024, 09:04 PM
'జేబులో రూ.150తో హైదరాబాద్ వచ్చా'.. పొలిటికల్ జర్నీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Fri, May 10, 2024, 08:59 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు Fri, May 10, 2024, 08:55 PM