ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

byసూర్య | Fri, Apr 09, 2021, 01:44 PM

కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ బిజాపూర్ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గం. సమయంలో టవేరా వాహనం బైక్ ను ఢీకొనగా బొంరాస్ పేట గ్రామానికి చెందిన గడ్డల బాలు(32)అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిలో కోట్ల యాదయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కోట్ల యాదయ్య తన తమ్ముడు తో కలిసి కొడంగల్ మండలం లక్ష్మి పల్లి లోని యాదయ్య అత్తగారింటికి శంకర్ పల్లి నుంచి వస్తూ ఈ ప్రమాదంలో గాయపడ్డారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM