byసూర్య | Sun, Apr 05, 2020, 10:34 AM
లాక్ డౌన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 1000 మందికి నిత్యావసర సరుకులను జూబ్లీహిల్స్ లో పంపిణీ చేశారు. సామాజిక వేత కొలను సత్యనారాయణ్ ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాయింట్ సిపి వెస్ట్ జోన్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కె. ఎస్ రావు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సత్తయ్య, డి.ఐ రమేష్ హాజరై వారికి బియ్యం, పప్పు, ఉప్పు, కారం, పసుపు,నూనె పంచిపెట్టారు. ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉంటూ మన చుట్టూ కూడా శుభ్రతను పాటించి ప్రజలందరు ఇంటికె పరిమితం కావాలని జాయింట్ సిపి శ్రీనివాస్ అన్నారు.