ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ

byసూర్య | Sun, Apr 05, 2020, 10:34 AM

లాక్ డౌన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 1000 మందికి నిత్యావసర సరుకులను జూబ్లీహిల్స్ లో పంపిణీ చేశారు. సామాజిక వేత కొలను సత్యనారాయణ్ ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాయింట్ సిపి వెస్ట్ జోన్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కె. ఎస్ రావు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సత్తయ్య, డి.ఐ రమేష్ హాజరై వారికి బియ్యం, పప్పు, ఉప్పు, కారం, పసుపు,నూనె పంచిపెట్టారు. ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉంటూ మన చుట్టూ కూడా శుభ్రతను పాటించి ప్రజలందరు ఇంటికె పరిమితం కావాలని జాయింట్ సిపి శ్రీనివాస్ అన్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM