SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Sat, Apr 04, 2020, 10:04 PM
రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం నందివనపర్తికి చెందిన ముక్తాల వెంకటేష్ గౌడ్ బోడుప్పల్ లో వలస కూలీలకు, పేదలకు, నిత్యావసర సరుకులను అందించారు. క్లిష్ట పరిసితుల్లో ఎవరికి తోచిన సాయం వారు చేయాలని పిలుపునిచ్చారు.