ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై మండిపడ్డ మాజీ మంత్రి డీకే అరుణ

byసూర్య | Sat, Apr 04, 2020, 10:00 PM

ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ఐక్యత కార్యక్రమాన్ని విమర్శించిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాది ఒవైసీ అని విమర్శించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాపై పోరాటానికి ప్రధాని మోడీ దీపం వెలిగించమంటే దానిని కూడా మతకోణంతో చూడటం ఒవైసీ అవివేకానికి నిదర్శనమన్నారు. వైద్యులకు కృతజ్ఞత తెలపడం ఒవైసీకి కనీసం తెలీదని, ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలని డీకె అరుణ హితవు పలికారు. దేశ ఐక్యతకు మోడీ ఈ కార్యక్రమంకు పిలుపునిచ్చారని డీకే అరుణ గుర్తు చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM