byసూర్య | Sat, Apr 04, 2020, 09:57 PM
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామ సమీపంలోని ఇటుక బట్టీలో ఉన్నా ఒరిస్సా కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల రేషన్ బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇటుక బట్టి యూనియన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, దొరస్వామి నాయుడు, సర్పంచ్.