ఒరిస్సా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

byసూర్య | Sat, Apr 04, 2020, 09:57 PM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామ సమీపంలోని ఇటుక బట్టీలో ఉన్నా ఒరిస్సా కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల రేషన్ బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇటుక బట్టి యూనియన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, దొరస్వామి నాయుడు, సర్పంచ్.


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM