సీఎం సహాయ నిధికి శ్రీ షిరిడి సాయి గ్రానైట్స్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం

byసూర్య | Fri, Apr 03, 2020, 11:06 AM

జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని మొండ్రాయి దగ్గరలో గల శ్రీ షిరిడీ సాయి గ్రానైట్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 లక్షల రూపాయల చెక్కును తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి శుక్రవారం ఉదయం మంత్రి నివాసం పర్వతగిరిలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. చెక్కు ని అందచేసిన వారిలో గ్రానైట్ కి చెందిన తెన్నేటి వెంకటరెడ్డి, అవుల వెంకటరెడ్డి తదిరులు ఉన్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM