ప్రారంభమైన మునిసిపల్ ఓట్ల లెక్కింపు

byసూర్య | Sat, Jan 25, 2020, 08:34 AM

120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్‌ పత్రాలు లెక్కించనున్నారు. 2,647 వార్డులు, 324 డివిజన్లకు గాను మొత్తం 12,926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 134 కౌంటింగ్‌ కేంద్రాల్లో 2,169 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌ దగ్గర ముగ్గురు చొప్పున ఉంటారు. మొత్తం 10 వేల మంది సిబ్బందిని నియమించారు.  సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.


Latest News
 

కవితే సూత్రధారి, పాత్రధారి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్ Fri, May 10, 2024, 10:33 PM
అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన 'వండర్‌లా'.. ఆ 3 రోజులపాటు వాళ్లందరికీ డిస్కౌంట్ Fri, May 10, 2024, 09:08 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివే Fri, May 10, 2024, 09:04 PM
'జేబులో రూ.150తో హైదరాబాద్ వచ్చా'.. పొలిటికల్ జర్నీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Fri, May 10, 2024, 08:59 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు Fri, May 10, 2024, 08:55 PM