రెండు మున్సిపాలిటీల్లో తెరాస విజయం

byసూర్య | Sat, Jan 25, 2020, 09:15 AM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకూ రెండు మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. మొత్తం 2647 వార్డులు, 324 డివిజన్లకుఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాయంత్రానికి కాని పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు లేవు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM