SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Sat, Jan 25, 2020, 08:33 AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. 4 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా అంతే సమయం పడుతోంది.