తెలంగాణ 6 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్

byసూర్య | Thu, Oct 10, 2019, 04:31 PM

హైదరాబాద్: తెలంగాణలో ఆరు జిల్లాలకు ఏఐసీసీ డిసిసి అధ్యక్షులను నియమించింది. ఆసిఫాబాద్-విశ్వప్రసాద్ రావు, భూపాలపల్లి-ప్రకాష్ రెడ్డి, వికారాబాద్-రామ్ మోహన్ రెడ్డి, ములుగు-కుమారస్వామి, నారాయణ్ పేట్-శివకుమార్ రెడ్డి, యాదాద్రి-కంభం అనిల్ కుమార్ రెడ్డిలను కొత్తగా డిసిసి అధ్యక్షులుగా నియమించారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM