byసూర్య | Thu, Oct 10, 2019, 03:41 PM
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసారు. అక్టోబర్ 13 నుండి 17 వరకు నారాయణపురంలోని తమ స్వగృహంలో నిర్వహించే సహస్ర చండీయాగంలో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.