మార్చ్ 25 న ఫ్రీ మెడికల్ క్యాంపు

byసూర్య | Fri, Mar 22, 2019, 11:28 AM

అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ గురువారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు ఈ నెల 25 న నిర్వహించేందుకు పీహెచ్‌సీల వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2017 నవంబర్‌లో నాటి జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా ప్రారంభించిన ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన రావడంతో ఇటీవల ప్రభుత్వం స్పెషలిస్ట్‌ డాక్టర్‌లతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గురువారం హోలీ పండుగ రావడంతో అన్ని పీహెచ్‌సీలు బస్తీలలో నిర్వహించే ఔట్‌ రీచ్‌ క్యాంపులను వాయిదా వేశాయి. పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఎంజీ నగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో, ఈ నెల 25 న ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ ఎం.పావని, డాక్టర్‌ అర్చన తెలిపారు.


 


 


 


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM