byసూర్య | Fri, Mar 22, 2019, 11:17 AM
హైదరాబాద్ : మల్కాజ్గిరి లోక్సభ నియోజక వర్గం అభ్యర్థిగా రంగంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి నేడు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూబిలీ హిల్స్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో రేవంత్రెడ్డి పూజలు చేశారు. నేడు పదకొండున్నర గంటలకు ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.