నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్న రేవంత్‌రెడ్డి

byసూర్య | Fri, Mar 22, 2019, 11:17 AM

హైదరాబాద్‌ :  మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజక వర్గం అభ్యర్థిగా రంగంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రేవంత్‌ రెడ్డి నేడు తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జూబిలీ హిల్స్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో రేవంత్‌రెడ్డి పూజలు చేశారు. నేడు పదకొండున్నర గంటలకు ఆయన తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM