268 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

byసూర్య | Tue, Mar 19, 2019, 05:20 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ లో ఉన్నాయి. వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. 2018 డిసెంబర్ తర్వాత ఇన్ని రోజుల పాటు ర్యాలీ కొనసాగడం ఇదే మొదటిసారి. మరోవైపు నిఫ్టీ గత సెప్టెంబర్ 14 తర్వాత తొలిసారి 11,500 మార్కు పైన ముగియడం కూడా ఈరోజే తొలిసారి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల దూకుడుతో ఈరోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 268 పాయింట్లు ఎగబాకి 38,363కు చేరుకుంది. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 11,532 వద్ద స్థిరపడింది.


Latest News
 

బీజేపీ అభ్యర్థిని గెలిపించండి: నున్నా Sun, Apr 28, 2024, 12:03 PM
తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా మిగిలిపోతా Sun, Apr 28, 2024, 12:03 PM
గత పాలకులు అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది: తుమ్మల Sun, Apr 28, 2024, 12:03 PM
భగభగలాడుతున్న భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ నిర్మానుషం Sun, Apr 28, 2024, 12:02 PM
గత పాలకుల చెంప చెల్లుమనిపించారు: పొంగులేటి Sun, Apr 28, 2024, 12:01 PM