16 ఎంపీ స్థానాల పై టీఆర్‌ఎస్ గురి

byసూర్య | Tue, Mar 19, 2019, 03:16 PM

ఎంపీ స్థానాల పై తెరాస ఫోకస్ పెట్టింది.సీఎం కెసిఆర్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించారు.అసెంబ్లీ ఎన్నికలో ఘన విజయం సాధించిన తెరాస. 16 ఎంపీ స్థానాల పై గురి పెట్టింది.ఆ సీట్ల గెలుపే ల‌క్ష్యంగా కెసిఆర్ దిశానిర్దేశం.క్యాడర్ అంత స‌న్నాహాక‌ సభల తో బిజీ గా మారింది.ఉమ్మడి జిల్లాలో కేటీఆర్‌ సభలు,సమావేశాలు నిర్వహిస్తున్నారు.నోటిఫికేషన్ జారీ కావడం తో ప్రచారం లో మరింత దూకుడు పెంచారు.మంత్రులు అంత జిల్లాలో ప్రచారం చేస్తున్నారు.


 


 


Latest News
 

6 హామీలలో 5 హామీలు అమలయ్యాయి: కాంగ్రెస్ Sun, Apr 28, 2024, 10:24 AM
వైరా క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం Sun, Apr 28, 2024, 10:22 AM
ఆటోని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం వ్యక్తికి తీవ్రగాయాలు Sun, Apr 28, 2024, 10:21 AM
బెల్ట్ షాపులు ద్వారా మద్యం విక్రయాలు చేస్తే చర్యలు Sun, Apr 28, 2024, 10:20 AM
ఖమ్మం నగరంలో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ Sun, Apr 28, 2024, 10:17 AM