byసూర్య | Sun, Apr 28, 2024, 10:24 AM
ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం పిటిసి నాయకుడు పైడిపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో 5 గ్యారంటీలు అయ్యాయని, పార్లమెంటు ఎన్నికల తరువాత 6వ హామీలకు కూడా అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు.