byసూర్య | Sun, Apr 28, 2024, 10:49 AM
ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని లక్ష్మి వైన్స్ షాపులో శనివారం అర్థరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగతనం చేశారని షాపు యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు షాపును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.