26 నుంచి 31 వరకు సందర్శకుల పాసులు రద్దు

byసూర్య | Sun, Jan 20, 2019, 10:44 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ నెల 26 నుంచి 31 వరకు వీఐపీ, సందర్శకుల పాసులు రద్దు చేశారు. గణతంత్ర దినోత్సవం, భద్రతా కారణాల రీత్యా ఎయిర్‌పోర్టు అధికారులు సందర్శకులు, వీఐపీల పాస్‌లను రద్దు చేశారు. విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM