byసూర్య | Sun, Jan 20, 2019, 10:43 AM
హైదరాబాద్: ఇవాళ నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లి సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు సభ ముందుకు పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ రానుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లును ఉభయ సభల ముందుంచనుంది. సీఎం కేసీఆర్ ఆర్డినెన్స్ సభ ముందు ఉంచనున్నారు.