నేడు సభ ముందుకు పంచాయతీరాజ్‌ ఆర్డినెన్స్‌

byసూర్య | Sun, Jan 20, 2019, 10:43 AM

హైదరాబాద్‌: ఇవాళ  నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లి సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు సభ ముందుకు పంచాయతీరాజ్‌ ఆర్డినెన్స్‌ రానుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ బిల్లును ఉభయ సభల ముందుంచనుంది. సీఎం కేసీఆర్‌ ఆర్డినెన్స్‌ సభ ముందు ఉంచనున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM