నేడు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

byసూర్య | Sun, Jan 20, 2019, 10:41 AM

ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు. శాసనసభలో కొప్పుల ఈశ్వర్‌ చర్చను ప్రారంభించనున్నారు. తీర్మానాన్ని వేముల ప్రశాంత్‌రెడ్డి బలపరనున్నారు. శాసన మండలిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానంపై చర్చ ప్రారంభించనున్నారు. తీర్మానాన్ని వెంకటేశ్వర్లు బలపరచనున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు.


Latest News
 

సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM