గిరిజన బాలిక సాయిశ్రద్దకు ఆర్ధిక సాయం అందించిన సీఎం రేవంత్

byసూర్య | Wed, Oct 30, 2024, 02:06 PM

గిరిజన బాలిక సాయిశ్రద్దకు ఆర్ధిక సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమురం భీం జిల్లా,జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ.ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధ.తన దృష్టికి వచ్చిన వెంటనే డాక్టర్ కావాలన్న  ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి ఆర్ధిక సాయం అందించిన సీఎం.ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు


Latest News
 

సిద్దయ్య గుట్టలో మూడో రోజు ప్రారంభమైన మంత్రి పాదయాత్ర Sun, Jul 13, 2025, 10:51 AM
పాశం మైలారంలో మరో అగ్ని ప్రమాదం Sun, Jul 13, 2025, 10:50 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయమన్న సీఎం రేవంత్ రెడ్డి Sun, Jul 13, 2025, 06:42 AM
నామినేట్ పోస్టుల్లో మున్నూరు కాపులకు అన్యాయం Sat, Jul 12, 2025, 08:20 PM
కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లు ఆపుతున్నరు: హరీశ్ Sat, Jul 12, 2025, 08:15 PM