తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

byసూర్య | Sat, Oct 26, 2024, 02:49 PM

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శబాష్‌గూడెంలో 8వ త‌ర‌గ‌తి విద్యార్థి మనోజ్ ఆత్మహత్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. చేర్యాలలో వికాస్ హై స్కూల్‌లో మనోజ్ 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు.
ఇటీవ‌ల జ‌రిగిన పరీక్షలో మ‌నోజ్‌ కాపీ కొట్టడంతో ప్రిన్సిపాల్ హెచ్చ‌రించారు. అయితే ఈ విష‌యం తెలిసిన మ‌నోజ్ తండ్రి తోటి విద్యార్థుల ముందే చేయి చేసుకున్నాడు. దీంతో అవమానం భరించలేక చెట్టుకు ఉరి వేసుకొని మ‌నోజ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM