రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం

byసూర్య | Sat, Oct 26, 2024, 02:54 PM

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలోని రైతు భూమిలో డిసిసిబి బ్యాంక్ పేరుతో పొలంలో భూమి స్వాధీనం పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
వ్యవసాయ రుణం చెల్లించకపోవడంతో రైతు భూమి స్వాధీనానికి అధికారులు పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విష‌యంపై రైతు ఉన్న‌తాధికారుల‌ను సంప్ర‌దించినట్లు తెలుస్తోంది.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM