సమగ్ర అభివృద్ధికై ప్రభుత్వాలు కృషి చేయాలి

byసూర్య | Sat, Oct 26, 2024, 02:24 PM

సమగ్ర అభివృద్ధికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సీపీఎం సీనియర్ నాయకులు లంకా రాఘవులు అన్నారు. శనివారం ఆదిలాబాద్ లోని సుందరయ్య భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన ఆదిలాబాద్ ఏరియా కమిటీ మహాసభలు జయప్రదమైనట్లు తెలిపారు. పత్తి క్వింటాలుకు మద్దతు ధర రూ. 10, 000 చెల్లించాలన్నారు. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వాసితులకు ఎకరానికి రూ. 40 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM