గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

byసూర్య | Sat, Oct 26, 2024, 01:51 PM

దీపావళి పండుగ నేపథ్యంలో గోల్డ్ ప్రియులకు వరుసగా షాకులు తగులుతునే ఉన్నాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు శుక్రవారంతో పోలిస్తే.. శనివారం మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 650 పెరగడంతో.. రూ. 73,600 కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 710 పెరిగి.. రూ. 80,290 కు చేరుకుంది. ఇంకా కిలో వెండి ధర రూ. 1,07,000 గా కొనసాగుతుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.


Latest News
 

*మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి* Sat, Oct 26, 2024, 03:23 PM
కేటీఆర్ తీరు పై మండ్డిపడ్డ కాంగ్రెస్ నాయకులు Sat, Oct 26, 2024, 03:18 PM
గాయత్రి విద్యానికేతన్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ Sat, Oct 26, 2024, 03:15 PM
కోదండ రెడ్డిని కలిసిన చెవిటి వెంకన్న యాదవ్ Sat, Oct 26, 2024, 03:15 PM
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే Sat, Oct 26, 2024, 03:13 PM