రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్స్ అందజేసిన నాచారం సిఐ

byసూర్య | Wed, Oct 23, 2024, 12:19 PM

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మాజీ సైనికుడు, కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం కు చెందిన పలువురు యువకులు పాల్గొని రక్త దానం చేశారు. రక్తదానం చేసిన యువకులను నాచారం ఇన్స్పెక్టర్ రుద్విర్ కుమార్ అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని అన్నారు.


Latest News
 

దేవరకద్ర: దివ్యాంగుల అసైన్‌మెంట్‌ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Oct 23, 2024, 02:32 PM
వనపర్తి: గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు Wed, Oct 23, 2024, 02:30 PM
ఈ నెల 28వ‌ర‌కు ఆ ఫ్లైఓవ‌ర్ మూసివేత‌ Wed, Oct 23, 2024, 02:20 PM
త్రిపురారం: అకాల వర్షానికి పంట నష్టం Wed, Oct 23, 2024, 02:14 PM
సూర్యపేట: టేకుమట్ల గ్రామంలో ఇళ్ల లోకి వరద నీరు Wed, Oct 23, 2024, 02:10 PM