దేవరకద్ర: దివ్యాంగుల అసైన్‌మెంట్‌ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Wed, Oct 23, 2024, 02:32 PM

దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దివ్యాంగుల అసైన్‌మెంట్‌ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో వినికిడి లోపం, అంధులకు, శారీరక, మానసిక దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సహాయ పరికరాలు అందించేందుకు అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM