త్రిపురారం: అకాల వర్షానికి పంట నష్టం

byసూర్య | Wed, Oct 23, 2024, 02:14 PM

త్రిపురారం మండల కేంద్రంలోని బేజ్జీకల్ రోడ్డులో నగిరి శ్రీనివాస్ అనే యువ రైతు రెండు ఎకరాల్లో పొలాన్ని సాగుచేస్తున్నాడు. ఆరు గాలం శ్రమించి పండించిన పంట చేతికందుతున్న వేళా మంగళవారం కురిసిన అకాల వర్షనికి పూర్తిగా పంట నేలమట్టం అయ్యింది.
వారం రోజుల్లో కోసే పొలం నేలమట్టం అవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట నష్టాన్ని అధికారులు గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM