సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన

byసూర్య | Wed, Oct 23, 2024, 11:51 AM

బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో బుధవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో పాటు కూటమి పర్యటించారు. బీచ్ డెవలప్మెంట్ కార్తీక మాసంలో సముద్ర తీరానికి వచ్చే భక్తులకు ఏటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన ఏర్పాట్లు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీరంలో మౌలిక వసతులతో పాటు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు సలగల రాజశేఖర బాబు, అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

బార్ అండ్ పబ్బులలో పోలీసులు అకస్మిక తనిఖీలు Wed, Oct 23, 2024, 12:49 PM
మంత్రి పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలు Wed, Oct 23, 2024, 12:45 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Oct 23, 2024, 12:44 PM
రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్స్ అందజేసిన నాచారం సిఐ Wed, Oct 23, 2024, 12:19 PM
సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM